జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఎన్‌‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. వారిలో ఒకరు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదిగా బలగాలు గుర్తించాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Update: 2020-07-13 04:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఎన్‌‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. వారిలో ఒకరు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదిగా బలగాలు గుర్తించాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News