కరోనా కారణం.. గడువు పెరిగింది

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభత్వం ఓ ప్రకటన చేసింది. పలు రాష్ట్రాలు, నిర్మాణ రంగ సంస్థల కోరిక మేరకు పలు నిర్మాణాలకు నిర్ధేశించిన గడువును కేంద్ర ప్రభుత్వం తొమ్మిది నెలలపాటు పొడిగించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. కరోనా ప్రభావం, కూలీల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Update: 2020-05-29 20:39 GMT

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభత్వం ఓ ప్రకటన చేసింది. పలు రాష్ట్రాలు, నిర్మాణ రంగ సంస్థల కోరిక మేరకు పలు నిర్మాణాలకు నిర్ధేశించిన గడువును కేంద్ర ప్రభుత్వం తొమ్మిది నెలలపాటు పొడిగించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. కరోనా ప్రభావం, కూలీల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Tags:    

Similar News