బ్రేకింగ్: JEE మెయిన్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం జేఈఈ మెయిన్ ర్యాంకులను ఎన్టీఏ ప్రకటించింది.

Update: 2023-04-29 02:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం జేఈఈ మెయిన్ ర్యాంకులను ఎన్టీఏ ప్రకటించింది. కాగా, ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి వెంకట్ కౌండిన్య జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు మొదటి ర్యాంక్ సాధించాడు. 300లకు 300 మార్కులు సాధించిన సింగారపు కౌండిన్య ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. అలాగే విజయవాడకు చెందిన కే. సాయినాథ్ శ్రీమంతకు పదో ర్యాంక్ వచ్చింది. 

Tags:    

Similar News