తమిళనాడులో తాజాగా 6,495 కేసులు

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 6,495 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 94 మంది మృతి చెందారు. తాజాగా నమోదు అయిన కేసులను కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,22,085కు పెరిగింది. కాగా, కరోనా ఉద్ధృతి నేపథ్యంలో తమిళనాడు సర్కార్ మరోసారి లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.

Update: 2020-08-30 09:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 6,495 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 94 మంది మృతి చెందారు. తాజాగా నమోదు అయిన కేసులను కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,22,085కు పెరిగింది. కాగా, కరోనా ఉద్ధృతి నేపథ్యంలో తమిళనాడు సర్కార్ మరోసారి లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.

Tags:    

Similar News