విమాన సర్వీసులను తగ్గించే ఉద్దేశం లేదు

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విమాన సర్వీసులను తగ్గిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తాజాగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. ప్రస్తుతం విమాన సర్వీసులను తగ్గించే ఉద్దేశం లేదని, వేసవి కారణంగా ఏప్రిల్ 1 నుంచి 100 శాతం సర్వీసులను ఓపెన్ చేయాలని భావించామన్నారు. కానీ కేసులు పెరుగుదల కారణంగా ప్రస్తుతం 100 శాతం సర్వీసులను నడపలేమన్నారు. ప్రస్తుతం 80 శాతం సర్వీసులను మాత్రమే నడుపుతున్నామన్నారు. […]

Update: 2021-03-27 03:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విమాన సర్వీసులను తగ్గిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తాజాగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. ప్రస్తుతం విమాన సర్వీసులను తగ్గించే ఉద్దేశం లేదని, వేసవి కారణంగా ఏప్రిల్ 1 నుంచి 100 శాతం సర్వీసులను ఓపెన్ చేయాలని భావించామన్నారు.

కానీ కేసులు పెరుగుదల కారణంగా ప్రస్తుతం 100 శాతం సర్వీసులను నడపలేమన్నారు. ప్రస్తుతం 80 శాతం సర్వీసులను మాత్రమే నడుపుతున్నామన్నారు. మాస్క్ ధరించని, సామాజిక దూరం పాటించని ప్రయాణికులను నో-ఫ్లైయర్స్ జాబితాలో పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు హర్దీప్ తెలిపారు.

Tags:    

Similar News