పాకిస్థాన్‎లో భూకంపం

దిశ, వెబ్‎డెస్క్ : పాకిస్థాన్ దేశంలో సోమవారం తెల్లవారుజామున భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఇవాళ ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ అంత‌ర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింద‌ని అధికారులు తెలిపారు. కాగా, భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు.

Update: 2020-10-25 20:49 GMT

దిశ, వెబ్‎డెస్క్ : పాకిస్థాన్ దేశంలో సోమవారం తెల్లవారుజామున భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఇవాళ ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ అంత‌ర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింద‌ని అధికారులు తెలిపారు. కాగా, భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు.

Tags:    

Similar News