కుప్పకూలిన ట్రంప్ ఎంట్రీ గేట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో.. అహ్మాదాబాద్‌లోని మొతేరా స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం కుప్పకూలింది.  ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. నమస్తే ట్రంప్ ఈవెంట్ చివరి దశ పనుల్లో ఈ ఎంట్రీ గేట్ కూలిపోయింది. అప్రమత్తమైన అధికారులు క్రేన్ సాయంతో దానిని తొలగించారు. కాగా, సోమవారం మొతేరా స్టేడియంలో పలు కీలక అంశాలపై ట్రంప్-మోదీ ప్రసంగం చేయనున్నారు. Read also.. ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి

Update: 2020-02-23 10:02 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో.. అహ్మాదాబాద్‌లోని మొతేరా స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం కుప్పకూలింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. నమస్తే ట్రంప్ ఈవెంట్ చివరి దశ పనుల్లో ఈ ఎంట్రీ గేట్ కూలిపోయింది. అప్రమత్తమైన అధికారులు క్రేన్ సాయంతో దానిని తొలగించారు. కాగా, సోమవారం మొతేరా స్టేడియంలో పలు కీలక అంశాలపై ట్రంప్-మోదీ ప్రసంగం చేయనున్నారు.

Read also..

ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి

Full View

Tags:    

Similar News