ఏవోబీలో బీఎస్‌ఎఫ్ జవాన్ ఆత్మహత్య

దిశ, ఏపీ బ్యూరో : విశాఖ ఏవోబీలో ఇంద్రసింగ్​అనే బీఎస్‌ఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. ఈరోజు జోలపుట్ 15వ బెటాలియన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సెలవుపై వెళ్లి వచ్చిన జవాన్ ఈరోజునే డ్యూటీలో చేరాడు. జవాన్ ఇంద్రసింగ్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.  

Update: 2021-03-06 08:55 GMT

దిశ, ఏపీ బ్యూరో : విశాఖ ఏవోబీలో ఇంద్రసింగ్​అనే బీఎస్‌ఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. ఈరోజు జోలపుట్ 15వ బెటాలియన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

సెలవుపై వెళ్లి వచ్చిన జవాన్ ఈరోజునే డ్యూటీలో చేరాడు. జవాన్ ఇంద్రసింగ్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

 

Tags:    

Similar News