నేలకొండపల్లిలో మరో 2 కరోనా కేసులు

దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో నేడు యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 8 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ ఎనిమిది మందిలో ఇద్దరికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. అందులో ఒకరు చెర్వుమాధారం గ్రామం, మరొకరు ముఠాపురం గ్రామానికి చెందినవారుగా సమాచారం.

Update: 2020-07-31 03:49 GMT

దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో నేడు యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 8 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ ఎనిమిది మందిలో ఇద్దరికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. అందులో ఒకరు చెర్వుమాధారం గ్రామం, మరొకరు ముఠాపురం గ్రామానికి చెందినవారుగా సమాచారం.

Tags:    

Similar News