ఆస్తుల వివరాలను నమోదు చేసుకోవాలి

దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గం జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అధికారులు చేపడుతున్న ఇంటి యజమానుల ఆస్తుల వివరాల సేకరణ సర్వేను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వారి వారి ఆస్తుల వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.

Update: 2020-10-05 07:19 GMT

దిశ, పటాన్‌చెరు:
పటాన్‌చెరు నియోజకవర్గం జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అధికారులు చేపడుతున్న ఇంటి యజమానుల ఆస్తుల వివరాల సేకరణ సర్వేను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వారి వారి ఆస్తుల వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.

Tags:    

Similar News