దేశంలో కొత్తగా 13,823 కరోనా కేసులు

దిశ,వెబ్‌డెస్క్: భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,823 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,95,660 ను చేరింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 162 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,52,718కు చేరింది. దేశంలో ప్రస్తుతం 1,97,201 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా కరోనా నుంచి కోలుకుని 1,02,45,741 మంది డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర వైద్యారోగ్యశాఖ […]

Update: 2021-01-19 23:05 GMT

దిశ,వెబ్‌డెస్క్: భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,823 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,95,660 ను చేరింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 162 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,52,718కు చేరింది. దేశంలో ప్రస్తుతం 1,97,201 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా కరోనా నుంచి కోలుకుని 1,02,45,741 మంది డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News