- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు ఏపీలోని అమరావతి రైతులు వెళ్లనున్నారు. అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గిరిజన దేవతలైన సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకురావడంతో గత 50రోజులకు పైగా రైతులంతా దీక్షలు చేస్తున్న సంగతి అందరికీ విదితమే. కోరిన కోర్కెలు తీర్చే మేడారం అమ్మవార్లను దర్శించుకుంటే సీఎం జగన్ మనసు మారొచ్చని రాజధాని రైతులు భావిస్తున్నట్టు సమాచారం.
Next Story