- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, న్యూస్బ్యూరో: ఉస్మానియా ఆసుపత్రిలో డ్రైనేజీ వ్యవస్థను తక్షణమే బాగు చేయాలని అఖిల పక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గతంలో సీఎం కేసీఆర్ ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి ఇస్తానన్న రూ.100కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు అఖిలపక్షం నాయకులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ గురువారం ఓ ప్రకటన చేశారు.
Next Story