- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో 18రోజుల పాటు చంచల్ గూడ జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అఖిల ప్రియ శనివారం సాయంత్రం విడుదల అయ్యారు. ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా జైలు నుంచి విడుదలైన వెంటనే అఖిలప్రియ నేరుగా ఫిల్మ్నగర్లోని వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లారు. ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె తన ఇంటికి చేరుకున్నారు. రేపు మీడియాతో మాట్లాడుతానని ఆమె తెలిపారు.
Next Story