- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్పై ఉన్న వయో నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరికి వ్యాక్సినేషన్ను నిర్వహించాలని ఆయన అభ్యర్థించారు. ఢిల్లీలో కరోనా పేషంట్లో 65 శాతం మంది 45 ఏండ్ల లోపు వారు ఉన్నట్టు తెలిపారు. అందుకే కరోనా వైరస్ చైన్ను బ్రేక్ చేసేందుకు 45 ఏండ్ల లోపు వారికి కూడా వ్యాక్సినేషన్ చేయాలని కోరారు. అవసరమైతే డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పారు. కరోనా కట్టడికి పూర్తి స్థాయి లాక్ డౌన్ అనేది పరిష్కార మార్గం కాదని అభిప్రాయపడ్డారు.
Next Story