- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కరోనా కారణంగా అలుముకున్న చీకట్లను దీపాల వెలుగుతో తరిమికొడదామని మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈరోజు (ఆదివారం) రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దీపాలను వెలిగించాలని సూచించారు. ప్రధాని మోదీ పిలుపునకు సంఘీభావం తెలుపుతూ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. మనమంతా కలసికట్టుగా పోరాడితే కరోనాను దేశం నుంచి వెళ్లగొట్టగలమని ఆ వీడియోలో తెలిపారు.
Tags: Actor Krishnam Raju, solidarity, pm Modi, lights, april 5th, night 9pm
Next Story