అచ్చెన్నాయుడిని విచారిస్తున్న ఏసీబీ

by  |
అచ్చెన్నాయుడిని విచారిస్తున్న ఏసీబీ
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని నేడు మూడవ రోజు ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. నేటితో ఏసీబీ కస్టడీ ముగియనున్నది. ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి అచ్చెన్నాయుడిని కస్టడీలోకి తీసుకుని మొన్న, నిన్న ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed