- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యశాఖలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.7కోట్ల నిధులను మత్స్యశాఖ ఉద్యోగులే కాజేశారు. బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను ఫోర్జరీ సంతకాలతో ఇంటి దొంగలు గుట్టుగా డ్రా చేసేశారు. గతేడాది కరోనాతో మృతి చెందిన ఒక ఉద్యోగి ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మత్స్యశాఖలో శాఖాపరమైన ఆడిట్ చేస్తుండగా ఈ కుంభకోణం బయటపడింది. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టారు.
Next Story