- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సినిమా : నేషనల్ క్రష్ రష్మిక మందనను కలిసేందుకు ఓ అభిమాని వందల కిలోమీటర్లు ప్రయాణించాడు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలోనూ పాండమిక్ సిట్యువేషన్ను లెక్కచేయకుండా ఈ కన్నడ భామను మీట్ అయ్యేందుకు లాంగ్ జర్నీ చేశాడు. తెలంగాణకు చెందిన వీరాభిమాని ఆకాశ్ త్రిపాఠి దాదాపు 900 కిమీ ప్రయాణం తర్వాత కర్ణాటకలోని రష్మిక ఇంటికి చేరుకున్నారు. మధ్యలో కొవిడ్ ప్రొటోకాల్స్ అని పోలీసులు అడ్డుకున్నా సరే..
రష్మిక అంటే తనకు ఎంత అభిమానమో చెప్పడంతో వారు కూడా తన నివాసానికి వెళ్లేందుకు అనుమతించారు. అయితే రష్మిక అప్పటికే బాలీవుడ్ ప్రాజెక్ట్కు సంబంధించిన షూటింగ్ కోసం ముంబైకి వెళ్లిపోయిందని తెలుసుకున్న అభిమాని.. నిరాశతో వెనుదిరిగాడు. అయితే సోషల్ మీడియా ద్వారా ఎలాగూ ఈ విషయం రష్మికకు చేరుతుందని, కచ్చితంగా తన అభిమానిని కలుస్తుందని చెప్తున్నారు ఫ్యాన్స్.
Next Story