- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విశాఖ జిల్లాలో మృతదేహం కలకలం రేపింది. అరకులోయ నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం గోరాపూర్ సమీపంలోని రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడా లేకుంటే ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయాడాన్న అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story