- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కాబుల్: రంజాన్ వేళ అప్ఘనిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. అప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లోని ఓ మసీదులో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా, మరో 15 మందికి తీవ్ర గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని మసీదులో ప్రార్థనలు ప్రారంభం కాగానే ఈ బాంబు పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనకు తామే బాధ్యుల మంటూ ఇప్పటి వరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదని పోలీసులు పేర్కొన్నారు. మత గురువు టార్గెట్గా బాంబులను అమర్చారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story