- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > ఐపీఎల్ ఫ్యాన్స్కు భారీ శుభవార్త.. రీషెడ్యూల్ ప్రకటన
ఐపీఎల్ ఫ్యాన్స్కు భారీ శుభవార్త.. రీషెడ్యూల్ ప్రకటన
by Gantepaka Srikanth |
ఐపీఎల్(IPL 2025) ఫ్యాన్స్కు బీసీసీఐ(BCCI) భారీ శుభవార్త చెప్పింది.

X
దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్(IPL 2025) ఫ్యాన్స్కు బీసీసీఐ(BCCI) భారీ శుభవార్త చెప్పింది. భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతల వల్ల టోర్నమెంట్ అర్ధాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. పరిస్థితులు సర్దుమణిగిన తర్వాత మళ్లీ పున:ప్రారంభం చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరుగడంతో ఐపీఎల్ పున: ప్రారంభంపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. మే 17వ తేదీ నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. ఆరు స్టేడియాల్లో మిగిలిన 17 మ్యాచులు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. జూన్ 3వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని వెల్లడించింది.
Next Story






