IPL 2023: రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ టార్గెట్ ఇదే

by Disha Web Desk 13 |
IPL 2023: రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నై వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌-1లో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్స్‌లో.. రుతురాజ్‌ గైక్వాడ్‌ 60 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. డెవాన్‌ కాన్వే 40 పరుగులు చేయగా.. ఆఖర్లో జడేజా 16 బంతుల్లో 22, మొయిన్‌ అలీ 4 బంతుల్లో 9 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్‌ బౌలర్లలో షమీ, మోహిత్‌ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. దర్శన్‌ నల్కండే, రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మ్‌ద్‌లు తలా ఒక వికెట్‌ పడగొట్టారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed