BREAKING: బెయిర్ స్టో సూపర్ సెంచరీ.. విజయానికి చేరువలో పంజాబ్

by Disha Web Desk 19 |
BREAKING: బెయిర్ స్టో సూపర్ సెంచరీ.. విజయానికి చేరువలో పంజాబ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో మరో సెంచరీ నమోదు అయ్యింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న మ్యా్చ్‌లో కోల్‌కతాపై పంజాబ్ బ్యాటర్ బెయిర్ స్టో శతకం బాదాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సులు బాది 100 పరుగుల మైలు రాయి అందుకున్నాడు. 262 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 బంతుల్లో 40 పరుగుల చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజ్‌లో బెయిర్ స్టో (100), శశాంక్ సింగ్ (37) ఉన్నారు.



Next Story

Most Viewed