- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కారు ఢీకొని బాలుడు మృతి
దిశ,మేడిపల్లి: ఓ అపార్ట్మెంట్ లో కారు ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన రాచకొండ పోలీస్ పరిధి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడిపల్లి ఎస్ ఐ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ కు చెందిన జయంత్, తన భార్య దివ్య, కుమారుడు శివతో కలిసి పీర్జాదిగూడ 2 వ డివిజన్ పంచవటి కాలనిలో ప్రియా ఎంక్లేవ్ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తూ నివసిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తల్లి అప్పుడే బాబుకు అన్నం తినిపించి లోపలికి వెళ్లగా అపార్ట్మెంట్ లో నివాసం ఉండే విష్ణు తేజ(27), అనే వ్యక్తి తన కారుతో ఒక్కసారిగా అపార్ట్మెంట్ లోకి రాగ అక్కడే ఉన్నా చిన్నారి శివని కారు ఢీ కొట్టడం తో శివ అక్కడికక్కడే మృతి చెందాడు, స్పీడ్ గా రావడంతోనే తన కుమారుని మృతికి కారణమయ్యారని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని నిందితునిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ అనిల్ కుమార్ తెలిపారు.