- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
కొయ్యలగూడెం ఎస్వీ ల్యాబ్లో ప్రమాదం.. ఒకరు మృతి
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెంలో ఉన్న ఎస్వీ ల్యాబ్స్లో ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలో రియాక్టర్ వద్ద లీకేజీ అయింది. దీంతో ప్లాంట్ ఇన్ ఛార్జ్ నాగరాజు (34) అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. అలాగే మరో ఇద్దరు ఆస్వస్థత గురికాగా.. వారిని హుటాహుటిన హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story