- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో 8 మంది కీలక మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్పల్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల సందర్భంగా భద్రతా బలగాలు 8 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి పేలుడు పదార్థాలు, మావోయిస్టు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో వీరంతా పలు విధ్వంసకర సంఘటనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు అంగీకరించడంతో అరెస్టుచేసి రిమాండ్ నిమిత్తం తరలించినట్లు
పోలీసులు తెలిపారు.
Next Story