- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలుషిత నీరు తాగి 70 మందికి అస్వస్థత
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: కలుషిత నీరు తాగి 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం అయోధ్య గ్రామ పంచాయతీ పరిధిలోని భజనతండాలో పంచాయతీ సరఫరా చేసిన బావి నీరు తాగి తండావాసులు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తండావాసులు నీటిని పరీక్ష నిమిత్తం […]</p>

X
దిశ, వెబ్డెస్క్: కలుషిత నీరు తాగి 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం అయోధ్య గ్రామ పంచాయతీ పరిధిలోని భజనతండాలో పంచాయతీ సరఫరా చేసిన బావి నీరు తాగి తండావాసులు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తండావాసులు నీటిని పరీక్ష నిమిత్తం వరంగల్లోని ల్యాబ్కు పంపినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story






