తెలంగాణలో తాజాగా 592 కేసులు

by  |
తెలంగాణలో తాజాగా 592 కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 592 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,81,414కి చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 1,513 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,888 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,73,013 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 64,43,052 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story