తెలంగాణలో తాజాగా 573 కేసులు

by  |
తెలంగాణలో తాజాగా 573 కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 573 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,77,724 కి చేరింది. ఇప్పటివరకు 1,493 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 7,630 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,68,601 డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 61,64,661 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story

Most Viewed