తెలంగాణలో తాజాగా 509 కేసులు

by  |
తెలంగాణలో తాజాగా 509 కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. గత 24 గంటల్లో తాజాగా 509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,79,644 కి చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 1,505 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,172 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,70,967 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 63,06,397 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.



Next Story

Most Viewed