- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా దేశంలో 43,893 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు 79,90,322 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో కొత్తగా 508 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,20,010 కు చేరింది. కాగా 72, 59,509 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో 6,10,803 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మరణాల రేటు 1.50 శాతానికి తగ్గింది. కరోనా రికవరీ రేటు 90.85 శాతంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
Next Story