బీహార్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు నక్సల్స్ హతం

by  |
naxals
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లోని గయా జిల్లా డుమారియాలోని మౌన్‌బార్ అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్ మృతి చెందారు. సిఆర్‌పిఎఫ్, కోబ్రా జవాన్లు అడవిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. ఈ ఘటన చోటు చేసకుంది. సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న భద్రతా బలగాలపై నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు మావోలు హతమైనట్టు జోనల్ కమాండర్ అలోక్ యాదవ్ తెలిపారు.



Next Story

Most Viewed