- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బీహార్లోని గయా జిల్లా డుమారియాలోని మౌన్బార్ అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నక్సల్స్ మృతి చెందారు. సిఆర్పిఎఫ్, కోబ్రా జవాన్లు అడవిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. ఈ ఘటన చోటు చేసకుంది. సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న భద్రతా బలగాలపై నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు మావోలు హతమైనట్టు జోనల్ కమాండర్ అలోక్ యాదవ్ తెలిపారు.
Next Story