- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నందున 4 కేంద్ర బృందాలు రాష్ట్రానికి నేడో, రేపో రానున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ బృందాలు పర్యటించనున్నాయి. మున్సిపాలిటీలు, నగరాల్లో పర్యటించి పరిశీలించనున్నారు. కరోనా టెస్టుల సంఖ్యను ఎలా పెంచాలో, కరోనాను కట్టడి చేసేందుకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు సూచనలివ్వనున్నాయి. అదేవిధంగా కరోనా సోకిన వారికి సమర్థవంతంగా చికిత్స ఎలా అందించాలో అనేదానిపై వీరు సూచనలివ్వనున్నారు. ఇలా వైరస్ ను కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఎప్పటికప్పుడు ఈ బృందాలు సహకరించనున్నాయి.
Next Story