- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : సమగ్ర శిక్షా అభియాన్ పథకం ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులకు ఫిట్ మెంట్ అమలు చేయాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. సీఎం కేసిఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 30శాతం ఫిట్ మెంట్ హామీని నేరవేర్చాలని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావును కోరారు.
2021 ఏప్రిల్ నెల నుంచి ఫిట్మెంట్ అలయ్యేలా చర్యలు తీసుకోవాలని పీటీఆర్యూ అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి వినతిపత్రం అందించారు.
Next Story