- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బీజేపీ నాయకురాలు కుష్బు సుందర్ పై తమిళనాడులో ఏకంగా 30 కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన కుష్భు ఆ పార్టీ నేతల పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే మానసిక వికలాంగులు అంటూ కాంగ్రెస్ నేతలు అంటూ పోల్చారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఎన్పీఆర్డీ స్వచ్ఛంద సంస్థ వికలాంగుల మనోభావాలను కించపరిచే విధంగా పోల్చుతూ వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 30 స్టేషన్లలో ఫిర్యాదు అయినట్టు ఎన్పీఆర్డీ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ చెప్పారు.
Next Story