- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న జైళ్లలో కరోనా విజృంభిస్తోంది. గుజరాత్లోని రాజ్కోట్లో ఉన్న సెంట్రల్ జైలులో ఏకంగా 23 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. జైలులో 94 మంది ఖైదీలకు కరోనా టెస్టులు చేయగా.. 23 మందికి కరోనా సోకింది. అయితే వీరిలో ఎవ్వరికీ కరోనా లక్షణాలు లేవని జైలు సూపరింటెండెంట్ వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఆ జైలులో 11 మంది కరోనా బారిన పడ్డారు.
Next Story