- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > స్పోర్ట్స్ > ఐసీసీ T20 వరల్డ్ కప్-2024 > IND vs PAK : మైదానం నుంచి బయటకు వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ.. ఎందుకంటే?
IND vs PAK : మైదానం నుంచి బయటకు వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ.. ఎందుకంటే?
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ల జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందు తొందరలో విరాట్ ఒక జెర్సీకి బదులు మరొక జర్సీని ధరించి మైదానంలోకి వచ్చాడు. మాములుగా మ్యాచ్కు ధరించే జెర్సీపై జాతీయ పతాకంలోని త్రివర్ణ చారలు ఉంటాయి. అదే మాములు జెర్సీపై ఆ చారలు ఉండవు. దీంతో గమనించిన జట్టు సహచరులు విషయాన్ని కోహ్లీ చెప్పగా అతడు గ్రౌండ్ నుంచి డ్రెస్సింగ్ రూంకు వెళ్లి మరో జెర్సీ మార్చుకుని తిరిగి మైదానంలోకి దిగాడు.
Next Story