- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా, పాజిటివ్ కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కందుకూరు మండలంలో తొలి కరోనా మరణం సంభవించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడవెళ్లికి చెందిన 70 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. దీంతో అతన్ని వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story