- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రిలో తొలి కరోనా మరణం సంభవించింది. నాలుగు రోజుల కిందట కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కాట్రపల్లికి చెందిన వెంకటయ్య కరోనా అనుమానిత లక్షణాలతో ఎంజీఎంలో చేరాడు.రెండ్రోజుల కిందట అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది.ఈ మేరకు అతన్ని వైద్యులు ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించారు.కాగా, పరిస్థితి విషమించి ఈ రోజు సాయంత్రం మృతి చెందినట్లు ఎంజీఎం నోడల్ ఆఫీసర్ డాక్టర్ చంద్ర శేఖర్ అధికారికంగా వెల్లడించారు.
Next Story