పిడుగుపాటుకు బాలుడు మృతి

by  |
పిడుగుపాటుకు బాలుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పాపయ్యపాలెం లో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు మురళి అనే 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో బాలుడు చంద్రశేఖర్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.



Next Story

Most Viewed