- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో : పదిహేనవ ఆర్థిక సంఘం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో మార్చి 13వ తేదీన సమావేశం కానుంది. మార్చి 14న ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉండడంతో ఆ సమావేశానికి వచ్చే రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ముందురోజు సమావేశమవనున్నట్లు కమిషన్ చైర్మన్ ఎన్.కె.సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధుల పంపకంపై ఇప్పటికే కమిషన్ మధ్యంతర నివేదికనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, 2024 దాకా సమయానికి నిధుల పంపకంపై రాష్ట్రాలతో చర్చించడానికే ఈ సమావేశమేర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఎఫ్ఆర్బీఎమ్ చట్టానికి అనుగుణంగా రాష్ట్రాల ఎఫ్ఆర్ బీఎమ్ నిబంధనలుండాలన్నదానిపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Next Story