- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం వడ్డేకాలనీలో దారుణం జరిగింది. వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.దీంతో చిన్నారులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ విషయం తెలిసి చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Next Story