- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే వైరస్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 1,088 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో కరోనాతో 9 మంది మృతి చెందినట్టు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులిటెన్లో పేర్కొంది. ఇక, గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,511 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,030 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇప్పటి వరకు తెలంగాణలో 6,17,776 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 3,607 కు చేరింది. తాజా బులిటెన్ ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలో 137 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story