- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు భరోసా కేంద్రాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ సింది. రైతులకు రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరును ఖరారు చేసినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి ఏడాది తర్వాత రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Next Story