- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
స్కూల్పై హెలికాప్టర్ల దాడి.. ఆరుగురు చిన్నారులు మృతి
by Disha Web Desk 12 |

X
దిశ, వెబ్డెస్క్: స్కూల్ భవనంపై ఆర్మీ హెలికాప్టర్లు జరిపిన కాల్పుల్లో ఆరుగురు పిల్లలు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఉత్తర-మధ్య మయన్మార్లో జరిగింది. దీనిని ఆ దేశ ప్రాంత స్థానిక మీడియా వెల్లడించింది. అయితే కొంతమంది తిరుగుబాటు దారులు స్కూల్ భవనాన్ని ఆ దినం చేసుకుని ఆర్మీ బలగాల పై దాడికి దిగారు. దీంతో వారిపై ప్రతి దాడి చేసినట్లు మయాన్మార్ మిలటరీ అధికారులు తెలిపారు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు విద్యార్థులు చనిపోగా అలాగే 17 మంది గాయపడ్డారు. ఫిబ్రవరి 2021లో మిలటరీ పౌర ప్రభుత్వాన్ని పడగొట్టినప్పటి నుండి మయన్మార్లో ఈ విదమైన హింసాత్మకంగా మారింది.
Next Story