- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వైద్య రంగ నోబెల్ అవార్డులు ప్రకటన.. ఇద్దరిని వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం
by Disha Web Desk 19 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: 2023 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డుల ప్రకటన మొదలైంది. కొవిడ్ వ్యాక్సిన్పై చేసిన పరిశోధనలకు గానూ ఈ ఏడాది వైద్య రంగంలో బహుమతి వరించింది. కాటలిన్ కరికో, డ్రూ వెయిస్ మన్లకు ఈ ఏడాది వైద్యరంగంలో నోబెల్ అవార్డును ప్రకటించారు. ఈ మేరకు స్వీడన్లోని స్టాక్ హోంలో ఉన్న కరోలిన్ స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృందం వెల్లడించింది. కొవిడ్ కట్టడిలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధికి చేసిన కృషికి గాను వీరికి ఈ అవార్డు వరించింది.
Next Story