- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ప్రపంచ బ్యాంకు భారత్ కు 100 కోట్ల డాలర్ల సహాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో 100 కోట్ల డాలర్లను భారత్ కు అందజేయనుంది. కరోనా వైరస్ తో బాధపడుతున్న దేశాలకు మద్దతుగా నిలిచేందుకు వరల్డ్ బ్యాంక్ నిర్ణయించుకున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ ఆపత్కాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేక నిధి కేటాయించింది. భారత్ కు అత్యవసర నిధి కింద 100 కోట్ల డాలర్లు (సుమారు 7500 కోట్ల రూపాయలు) అందించనుంది. ఈ సహాయాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు అప్రూవ్ చేసినాక కరోనా స్క్రీనింగ్, బాధితుల కాంటాక్ట్ ట్రేసింగ్ కు.. కొత్త ల్యాబ్స్, ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు, రక్షణ పరికరాలను సమకూర్చుకోవడానికి ఈ సొమ్ము ఉపయోగపడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
Tags: World bank, financial aid, india, billion dollars, coronavirus