- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుమలపాడులో విషాదం చోటు చేసుకుంది. సెల్పీ వీడియో తీసుకుని ఓ కెమికల్ ఫ్యాక్టరీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అశోక్ అనే కార్మికుడు బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనను తన మేనేజర్ చిత్రహింసలకు గురిచేస్తున్నారని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. అంతే కాకుండా ఆ బాధలు భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుటున్నట్టు సెల్ఫీ వీడియాలో తెలిపారు. అశోక్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story