- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ముత్యం రెడ్డి బతికున్నన్నిరోజులు దుబ్బాక అభివృద్ది కోసం కృషి చేశారని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆయన ఆశయాలను నెరవేర్చడానికి ఆయన కొడుకును పంపారని రేవంత్ రెడ్డి తెలిపారు. దుబ్బాకలో కాంగ్రెస్ ఓడి పోతే నష్టం లేదు కానీ.. ప్రజల కష్టాలు మాత్రం తీరవని ఆయన చెప్పారు. ముత్యం రెడ్డి ఆశయాలను నెరవేర్చాలంటే ఆయన కుమారుడు శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యే చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు.
Next Story